Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్పీ బాలు మన మధ్యకు తిరిగి రావాలి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (12:50 IST)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో బాలు వెంటిలేటర్ పైన ఉన్నారు.
 
ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన విడుదలవుతారనే వార్తలతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం అందరి మధ్య ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
 
బాలు త్వరగా కోలుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆకాంక్షించారు. తన గానామృతంతో సంగీత ప్రియులను అలరించారు. ఎందరో అభిమానుల మనస్సులో గాఢంగా హత్తుకొని పోయారు. ఆయురారోగ్యాలతో మన ముందు బాలు తిరిగిరావాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments