Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి ద.మ. రైల్వే రెండు ప్రత్యేక రైళ్లు విడుదల

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (09:32 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ పెరగడంతో తిరుపతి, కాకినాడల నుంచి రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో ఒకటి బుధవారం రాత్రి 10 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి గురువారం ఉదయం 10.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. ఇదే రైలు తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి తిరుగు పయనం అయ్యి 24వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
 
అదేవిధంగా కాకినాడ నుంచి సికింద్రాబాద్కు జనసాధారణ్ సూపర్ఫాస్ట్ ప్రత్యేక రైలు ఒకదాన్ని దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు 26వ తేదీ ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, సోమవారం వేకువజామున 3.50 గంటలకు కాకినాడ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments