Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు - కాచిగూడ రైలు మార్చి 28వ తేదీ వరకు రద్దు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (10:20 IST)
వివిధ రకాలైన మరమ్మతులు కారణంగా ఆదివారం నుంచి గుంటూరు - కాచిగూడ ప్రాంతాల మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ నెల 28వతేదీ వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. కాచిగూడ - గుంటూరు రైలును ఆదివారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, కాచిగూడ - మెదక్ రైలును రేపటి నుంచి మార్చి ఒకటోతేదీ వరకు, మెదక్ - కాచిగూడ రైలును రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. 
 
అలాగే, సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ - గంటూరు మధ్య ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - డోన్ రైలు 12-28, డోన్ - గుంటూరు రైలును 13 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు - తిరుపతి 19 నుంచి 28 వరకు, తిరుపతి - గుంటూరు రైలును, గుంటూరు - మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
 
వీటితోపాటు మచిలీపట్నం - కర్నూలు సిటీ రైలును 14, 16, 18, 21, 23, 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ - మచిలీపట్నం రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి ఒకటో తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌‍ప్రెస్ రైలును దొనకొండ - గంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments