Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపి సోము వీర్రాజు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పంట గ్రామంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమ్యయాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమరావతి ప్రాంతమంతా జనసైనికులతో నిండిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments