Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ బడ్జెట్‌పై సోము వీర్రాజు స్పందన..

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:13 IST)
ఏపీ బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఈ బడ్జెట్ చూస్తుంటే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. 
 
అప్పులు చేసి పథకాలకు పంచేసిందని ఆరోపించారు. పొంతనలేని బడ్జెట్ రూపొందించి ప్రజలను అంకెల గారడీలో మభ్య పెడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రాంతాల అభివృద్ధి గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
 
అప్పులపై కాగ్ వివరాలు అడిగితే ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి సమాధానం లేదని సోము వీర్రాజు అన్నారు. అప్పుల వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ప్రాంతానికి కేటాయింపులు చేశారో చెప్పాలన్నారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు.
 
గ్రామీణ ఉపాధి హామీ నిధులు 12 వేలు కోట్లు రూపాయలను ఏపీ అడిగిందని, పోలవరం ప్రాజెక్టుతో సమానంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments