Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు ప్రజలను అలజడికి గురిచేస్తున్న ముద్రగడ : ఎమ్మెల్సీ సోమిరెడ్డి

Webdunia
ఆదివారం, 29 మే 2016 (14:43 IST)
రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ చిరంజీవి, బొత్స, రఘువీరాలను మద్దతు కోరడం ఎక్కడా లేని విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ ముద్రగడ వ్యాఖ్యలు కాపులలో గందరగోళాన్ని రేపుతోందన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని, అంతమాత్రాన ముద్రగడ రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అమరాతికి అడ్డుపడుతోంది వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డేనని, ఆయన వల్ల అమరావతి నిర్మాణం ఆలస్యమవుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. 
 
ముద్రగడ చేష్టలతో కాపులు అయోమయంతో పడ్డారు : రామానుజులు 
కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేష్టలతో కాపులే అయోమయంలో పడిపోయారని కాపు కార్పొరేషన్‌ అధ్యక్షుడు రామానుజులు అన్నారు. కాపులకు ఏదో చేస్తానని, ముద్రగడ తిరుగుతుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడాల్సిన ముద్రగడ ఆ విషయాన్ని పక్కనబెట్టి జగన్‌తో లాలూచీ పడ్డారని ఆరోపించారు.
 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments