Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం... రూ.30కోట్లు టోకరా

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (10:27 IST)
సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మరో మోసగాడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అతగాడు బెంగళూరులో సుమారు రూ.30 కోట్లకు...కుచ్చుటోపీ పెట్టాడు.  
 
పోలీసుల కథనాల మేరకు.. పోలీసులు జరిపిన ప్రారధమిక విచారణలో అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ బెంగుళూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలతో తమకు లింక్‌లు ఉన్నాయని, చేతినిండా జీతాలు, క్యాబులు అంటూ నిరుద్యోగులకు ఆశ చూపాడు. ఉద్యోగుల కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని తెలిపాడు.
 
దీంతో ఉద్యోగ వేటలో ఉన్న పలువురు నిరుద్యోగులు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగుల కోసం పెద్ద మొత్తంలో డబ్బును అంజాద్ పర్వేకు ముట్టచెప్పుకున్నారు. అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి దుకాణం ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. 
 
అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments