కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

సెల్వి
శుక్రవారం, 21 నవంబరు 2025 (16:39 IST)
Snakes
కార్తీక మాసంలో కృష్ణానదిలో పాములు కనిపించాయని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కృష్ణానదిలో పాములు తిరగలేదని పామును పోలిన చేపలు కనిపించాయి. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల చేపలు చూసి ఉంటాం. అయితే పామును పోలిన చేపలు కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద వేలాదిగా దర్శనమిచ్చాయి. వీటిని ఈల్‌ జాతి చేపలు అంటారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీదా పాకగలవు.
 
అయితే పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వందలాది నీటి పాములు తరలివచ్చాయని అనుకున్నారు. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరికీ షాకిచ్చాయి. కానీ ఇవి పాములు కావని చేపలని జాలరులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments