Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో...! పాముకాటు : బాలిక మృతి.. బాలుడి పరిస్థితి విషమం

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (11:41 IST)
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు పిల్లలను పాము కాటేసింది. ఈ పాము కాటునకు ఒకరు మరిణించగా మరొకరికి సీరియస్‌గా ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కాత్రికి గ్రామంలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. 
 
కాత్రికి గ్రామానికి చెందిన వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెద్ద కుమార్తె కల్పన(11), బాలుడు ఈశ్వర్‌(3) పాముకాటుకు గురయ్యారు. 
 
గమనించిన తల్లిదండ్రులు ఇద్దరినీ ఆదోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో చిన్నారులను కర్నూలు తరలిస్తుండగా మార్గ మధ్యంలో కల్పన మృతిచెందింది. ఈశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments