Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఐఐటీగా వినుతికెక్కాలి : స్మృతి ఇరానీ

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (17:02 IST)
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాకలో నెలకొల్పే ఐఐటీ తిరుపతి ఐఐటీకా వినుతికెక్కాలనీ కేంద్ర మానవవనరులశాఖామంత్రి స్మృతి ఇరానీ ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా మేర్లపాకలో ఒకే చోట మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు శనివారం శంకుస్థాపన చేశారు. 
 
ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఇక్కడి విద్యాసంస్థలు బాగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతి ఐఐటీగా ఇక్కడి విద్యాసంస్థ దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా వినుతికెక్కాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
ఈమె తన ఉపన్యాసం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య, మంత్రిమండలి సహచరుడు సుజనా చౌదరిలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, తన మాటలను తెలుగులోకి ఎవరైనా తర్జుమా చేయగలరా? అని కోరారు. అయితే, అందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇంగ్లీషులోనే కొనసాగించారు. 
 
అనంతరం రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు కల అని ఉద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక, ఒకే చోటు మూడు విద్యాసంస్థలకు ఏకకాలంలో భూమి పూజ ఇదే ప్రథమమని తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments