Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. కావలి ఆగిన రైలు...

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (11:19 IST)
చెన్నై సెంట్రల్ - న్యూఢిల్లీ ప్రాంతాల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులోని ఏసీ బీ బోగీల్లో బి-5 బోగీ వద్ద పొగలు రావడంతో నెల్లూరు జిల్లా కావలి వద్ద సుమారు 20 నిమిషాల పాటు రైలును నిలిపివేశారు. ఈ బోగీ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు.. ఆందోళనకు గురై చైను లాగడంతో రైలు ఆగిపోయింది. 
 
ఆ తర్వాత రైలు సిబ్బంది వచ్చి చూడగా, బ్రేక్ ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. రైల్వే సిబ్బంది మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి బయల్దేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments