Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు రావొద్దనడానికి నువ్వెవరివి : ట్రంప్‌కు శ్రీనివాస్ తల్లి పార్వతి ప్రశ్న

ఓ జాత్యంహకారి జరిపిన తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, అతని తల్లి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సూటిగా ఓ ప్రశ్న సంధించారు.

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (18:20 IST)
ఓ జాత్యంహకారి జరిపిన తుపాకీ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా, అతని తల్లి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సూటిగా ఓ ప్రశ్న సంధించారు. అమెరికా అనేది ఎన్నో దేశాల నుంచి వెళ్లిన ప్రజలతో కలగలసిన దేశమని, అందరూ కలిస్తేనే అమెరికా అని ఆమె చెప్పారు. అలాంటప్పుడు అమెరికా రావొద్దనడానికి నువ్వెవరంటూ ట్రంప్‌ను ఆమె నిలదీశారు. 
 
కన్నబిడ్డను కోల్పోయిన శ్రీనివాస్ తల్లి పార్వతివర్ధిని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. తన కుమారుడు ఇకలేరనే వార్తను ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే డోనాల్డ్ ట్రంప్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. 
 
మనుషుల రంగు, జాతి చూసి మనుషులను నువ్వు చంపుతున్నావని, మరి వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. వాళ్లకు జన్మనిచ్చి, పెంచి ప్రయోజకులను చేసింది నువ్వు కాదని ట్రంప్‌పై ఆమె కోప్పడ్డారు. తన కోడలు ఆఫీస్‌కెళ్లిందని, ఆ సమయంలో బయటకు వెళ్లి కొంత సమయాన్ని గడపడమే నా కొడుకు చేసిన తప్పా అంటూ నిలదీశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments