Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (15:13 IST)
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 
అచ్చెన్నాయుడు బీఏసి సమావేశం ఆలస్యంపై ప్రశ్నించగా... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామన్నారు. అంతేకాదు... అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ చెప్పారు.
 
ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమను టీవీల్లో చూపించడం లేదని చెప్పగా, ఆరడుగుల ఆజానాబాహుడు కనిపించకపోవడం ఏంటని సెటైర్ వేసారు జగన్. మరోవైపు అసెంబ్లీ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నివర్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంటలకు సంబంధించి ధర్నా చేసిన నేతలు, వరి కంకులను చూపిస్తూ ధర్నా నిర్వహించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments