Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆరుకు చేరిన చిరుతల సంఖ్య

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:20 IST)
అలిపిరి - తిరుమల నడక మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. ఈ మార్గంలో తితిదే అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు చిక్కిన చిరుత పులుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. 
 
దీంతో ఈ చిరుత పులే చిన్నారి లక్షితపై దాడి చేసి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిరుతను జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, ఈ మార్గంలో మరికొన్ని చిరుతలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మెట్ల మార్గంలో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments