Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆరుకు చేరిన చిరుతల సంఖ్య

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:20 IST)
అలిపిరి - తిరుమల నడక మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. ఈ మార్గంలో తితిదే అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు చిక్కిన చిరుత పులుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. 
 
దీంతో ఈ చిరుత పులే చిన్నారి లక్షితపై దాడి చేసి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిరుతను జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, ఈ మార్గంలో మరికొన్ని చిరుతలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మెట్ల మార్గంలో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

పాన్ ఇండియా మూవీగా నాగ చైతన్య - సాయిపల్లవి 'తండేల్'

డిస్కోకింగ్ మిథున్ చక్రవర్తి : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

తర్వాతి కథనం
Show comments