Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి మార్గంలో చిక్కిన మరో చిరుత.. ఆరుకు చేరిన చిరుతల సంఖ్య

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (09:20 IST)
అలిపిరి - తిరుమల నడక మార్గంలో మరో చిరుత పులి చిక్కింది. ఈ మార్గంలో తితిదే అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో ఈ చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు చిక్కిన చిరుత పులుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో మెట్ల మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి చంపేసిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసిన బోనులో ఈ చిరుత చిక్కింది. 
 
దీంతో ఈ చిరుత పులే చిన్నారి లక్షితపై దాడి చేసి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ చిరుతను జూ పార్కుకు తరలించనున్నారు. కాగా, ఈ మార్గంలో మరికొన్ని చిరుతలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మెట్ల మార్గంలో మరికొన్ని బోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, మెట్ల మార్గంలో శ్రీవారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగనున్నాయ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments