Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. కానీ?

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:07 IST)
అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామానికి చెందిన చిందాల గిరి(20), చిందాల మౌనిక(20) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.
 
అయితే వరుసకు వీరద్దరు అన్నా చెల్లెళ్లు కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి అడ్డుపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగేశారు. ఈ ఘటనలో గిరి ప్రాణాలు కోల్పోగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments