Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు.. కలిసి జీవించాలనుకున్నారు.. కానీ?

అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (12:07 IST)
అన్నాచెల్లెళ్లు.. ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. అయితే వరుసలు కలవకపోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో విడిపోలేక ఆ అన్నాచెల్లెళ్లు పురుగుల మందు తాగారు. ఇందులో ఒకరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి గ్రామానికి చెందిన చిందాల గిరి(20), చిందాల మౌనిక(20) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.
 
అయితే వరుసకు వీరద్దరు అన్నా చెల్లెళ్లు కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి అడ్డుపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట.. కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగేశారు. ఈ ఘటనలో గిరి ప్రాణాలు కోల్పోగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments