Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి సేవలో సింగపూర్ విదేశాంగ మంత్రి

Webdunia
శనివారం, 5 జులై 2014 (22:34 IST)
సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ కె షణ్ముగం శనివారంనాడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఓ సామాన్య భక్తుడిలా అలిపిరి కాలినడకన సింగపూర్ విదేశాంగ మంత్రి శ్రీ వేంకటేశ్వరుని ఏడుకొండలపైకి వచ్చారు. 
 
అంతేకాదు సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే వీక్యుసి 1 క్యూలోనే వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమల జేఈఒ శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు విదేశీ భక్తులకు ఇచ్చే గౌరవమర్యాదలతో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అంతకుముందు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అక్కడ తిరుపతి జేఈఒ శ్రీ పి భాస్కర్ మంత్రికి ప్రసాదాలు అందించారు.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments