Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీలో అవినీతి పెరిగిన మాట వాస్తవమే : మంత్రి సిద్ధా రాఘవరావు

Webdunia
మంగళవారం, 10 మే 2016 (10:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో అవినీతి పెరిగిన మాట వాస్తవమేనని ఆ రాష్ట్ర రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఇదే అంశంపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ... పదేళ్ళ క్రితం నుంచే అవినీతి జరుగుతుందన్న విషయం తనకు తెలుసునని, దానిని నిర్మూలించడానికి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు. 
 
ఏపీలో మలుపుల్లేని రహదారులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌ సేవలు, డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాల అమలు ద్వారా రాష్ట్రం దేశంలో రెండో స్థానం దక్కించుకున్నట్లు చెప్పారు. 3 వేల ఆర్టీసీ బస్సులను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని, పాత వాటిని సరుకుల రవాణాకు వినియోగించుకుంటామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments