Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు: 20 రోజుల్లో రూ. 2.8 కోట్లు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (22:53 IST)
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈ రోజు 16-11-2021న మహామండపము 6వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి చక్కా వెంకట నాగ వరలక్ష్మి గారు, శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 
 
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,83,62,499/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం:  822 గ్రాములు, 
హుండీల ద్వారా వచ్చిన వెండి:  7 కేజీల 125 గ్రాములు 
లెక్కించిన హుండీలు : 36
గడచిన రోజులు: 20
 
భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. గడచిన  రోజులలో సగటున రోజుకు రూ.14.18 లక్షల చొప్పున దేవస్థానంకు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది. రాష్ట్ర దేవాదాయశాఖ వారి website  aptemples.ap.gov. in ద్వారా గడచిన 20 రోజులలో online నందు e- హుండీ ద్వారా రూ.1,26,650/- లు భక్తులు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చెల్లించియున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments