Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు: 20 రోజుల్లో రూ. 2.8 కోట్లు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (22:53 IST)
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈ రోజు 16-11-2021న మహామండపము 6వ ఫ్లోర్ నందు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమము నిర్వహించడం జరిగినది. హుండీ లెక్కింపు కార్యక్రమమును ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి చక్కా వెంకట నాగ వరలక్ష్మి గారు, శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి గారు, దేవాదాయ శాఖ అధికారులు, బ్యాంకు సిబ్బంది మరియు SPF  సిబ్బంది పర్యవేక్షించారు. 
 
ఈ రోజు హుండీ లెక్కింపు రిపోర్టు :-
లెక్కింపు ద్వారా వచ్చిన నగదు: రూ. 2,83,62,499/- లు.
హుండీల ద్వారా వచ్చిన బంగారం:  822 గ్రాములు, 
హుండీల ద్వారా వచ్చిన వెండి:  7 కేజీల 125 గ్రాములు 
లెక్కించిన హుండీలు : 36
గడచిన రోజులు: 20
 
భ‌క్తులు కానుక‌ల రూపంలో శ్రీ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. గడచిన  రోజులలో సగటున రోజుకు రూ.14.18 లక్షల చొప్పున దేవస్థానంకు హుండీల ద్వారా ఆదాయం చేకూరింది. రాష్ట్ర దేవాదాయశాఖ వారి website  aptemples.ap.gov. in ద్వారా గడచిన 20 రోజులలో online నందు e- హుండీ ద్వారా రూ.1,26,650/- లు భక్తులు శ్రీ అమ్మవారి దేవస్థానం నకు చెల్లించియున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments