Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలో సెక్రటేరియట్.. ఆంధ్రరత్న భవన్‌లో బస చేసిన వైఎస్ షర్మిల

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:11 IST)
వైసీపీ ప్రభుత్వం ఏపీలో కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధం చేసిన నేపథ్యంలో... అరెస్టును నివారించేందుకు షర్మిల ఆంధ్రరత్న భవన్‌లో బస చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఫిబ్రవరి 22న జరుగనుంది. 
 
ఏపీ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అంతేగాకుండా.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధాలను ప్రారంభించారు. కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లాల్సిన షర్మిల.. హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ మార్చారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. అయితే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments