Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛలో సెక్రటేరియట్.. ఆంధ్రరత్న భవన్‌లో బస చేసిన వైఎస్ షర్మిల

సెల్వి
గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:11 IST)
వైసీపీ ప్రభుత్వం ఏపీలో కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధం చేసిన నేపథ్యంలో... అరెస్టును నివారించేందుకు షర్మిల ఆంధ్రరత్న భవన్‌లో బస చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఫిబ్రవరి 22న జరుగనుంది. 
 
ఏపీ పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అంతేగాకుండా.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధాలను ప్రారంభించారు. కేవీపీ రామచంద్రరావు ఇంటికి వెళ్లాల్సిన షర్మిల.. హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ మార్చారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. అయితే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తో మోసం చేశారన్న వెన్నెల కిశోర్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments