Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయ్... కలిసి పోటీ చేస్తాం : షరీఫ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. సువర్ణపాలన అందిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో జరిగిన టీడీపీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. దుశ్చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరాచకంగా, అసమర్థంగా వ్యవహిస్తూ అటవిక పాలన సాగిస్తుందని ఆరోపిచారు. అదేసమయంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని షరీఫ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments