Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయ్... కలిసి పోటీ చేస్తాం : షరీఫ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:08 IST)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. సువర్ణపాలన అందిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో జరిగిన టీడీపీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. దుశ్చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరాచకంగా, అసమర్థంగా వ్యవహిస్తూ అటవిక పాలన సాగిస్తుందని ఆరోపిచారు. అదేసమయంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని షరీఫ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments