Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడో తేల్చాల్సిందే... సాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టుకు రావాల్సిందే!

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (11:18 IST)
తన భార్య అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడో తెల్చాల్సిందేనని, ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని శాంతి భర్త మదన్ మోహన్ అంటున్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య ఎలా గర్భందాల్చిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాల్సివుందని విశాఖకు చెందిన మదన్‌ మోహన్ పేర్కొన్నారు. 
 
ఆయన హైదరాబాద్ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూబ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనరుగా పనిచేస్తున్న తన భార్య శాంతికుమారి గర్భందాల్చిన విషయంలో.. ఓ పెద్దాయన ద్వారా ఐవీఎఫ్ జరిగిందని ఒకసారి, పెద్దాయనతో శారీరక సంబంధం ఉందని, ఆయన పేరు విజయసాయిరెడ్డి అని మరోసారి చెప్పినట్లు వెల్లడించారు. 
 
శాంతి ప్రసవం జరిగిన ఆసుపత్రి రికార్డుల్లో భర్త పేరు రాయాల్సిన చోట సుభాష్ రెడ్డి అని ఉందని.. అతడిని సంప్రదిస్తే తనకు ఎలాంటి సంబంధం లేదన్నారని.. ఈ వివాదం తేలాలంటే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిందేనని కోరారు. తనకు విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, కేవలం మాయమాటలు చెప్పి సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments