Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (09:45 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 వ తేదీ నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. కూరగాయలతో‌ చేసిన అలంకారంతో మూడు రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరిస్తున్నారు. ఈ నెల 18 న తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోణం సమర్పించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments