Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై 22 నుంచి శాకంబరీ ఉత్సవాలు

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (09:45 IST)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 వ తేదీ నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. కూరగాయలతో‌ చేసిన అలంకారంతో మూడు రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని దుర్గగుడి పాలకమండలి, అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరిస్తున్నారు. ఈ నెల 18 న తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గమ్మకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోణం సమర్పించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments