Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు

Webdunia
శనివారం, 29 మే 2021 (22:58 IST)
రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే..
విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకు
కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకు
భువనేశ్వర్‌–పుణే  (02882) జూన్‌ 1 నుంచి 8 వరకు
పుణే–భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకు  
కడప–విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకు
విశాఖపట్నం–కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకు  
విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకు  
లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments