Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులు లేక పలు రైళ్లు రద్దు

Webdunia
శనివారం, 29 మే 2021 (22:58 IST)
రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
రద్దు చేసిన ప్రత్యేక రైళ్లు ఇవే..
విశాఖపట్నం–కాచిగూడ (08561) జూన్‌ 1 నుంచి 10 వరకు
కాచిగూడ–విశాఖపట్నం (08562) జూన్‌ 2 నుంచి 11 వరకు
భువనేశ్వర్‌–పుణే  (02882) జూన్‌ 1 నుంచి 8 వరకు
పుణే–భువనేశ్వర్‌ (02881) జూన్‌ 3 నుంచి 10 వరకు  
కడప–విశాఖపట్నం (07488) జూన్‌ 1 నుంచి 10 వరకు
విశాఖపట్నం–కడప (07487) జూన్‌ 2 నుంచి 11 వరకు  
విశాఖపట్నం–లింగంపల్లి (02831) జూన్‌ 1 నుంచి 10 వరకు  
లింగంపల్లి–విశాఖపట్నం (02832) జూన్‌ 2 నుంచి 11 వరకు

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments