Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం: వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టి స్కూలు పిల్లల ప్రాణాల మీదకి తెచ్చాడు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (21:31 IST)
కొందరు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాల మీదకు వస్తోంది. బుధవారం నాడు విశాఖ నగరంలో సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీని స్కూలు పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
 
రైల్వే స్టేషను నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో... వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో స్కూలు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments