Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ బోరుగడ్డకు చికెన్ బిర్యానీ తినిపించిన పోలీసులపై వేటు...(Video)

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (09:46 IST)
వైకాపా నేత, రౌడీ షీటర్, పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు కల్పించారు. ఆయన అడిగిందే తడవుగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించారు. అంతటితో ఆగని పోలీసులు.. పోలీసు వాహనంలో కాకుండా లగ్జరీ కారులో తీసుకెళ్లారు. ఇలా నిందితుడుకి సపర్యలు చేసిన ఏడుగురు పోలీసులకు ఏపీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏడుగురు ఖాకీలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా  ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. 
 
మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడంతో ఆ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత సహసానికి పాల్పడిన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments