Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ బోరుగడ్డకు చికెన్ బిర్యానీ తినిపించిన పోలీసులపై వేటు...(Video)

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (09:46 IST)
వైకాపా నేత, రౌడీ షీటర్, పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు కల్పించారు. ఆయన అడిగిందే తడవుగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించారు. అంతటితో ఆగని పోలీసులు.. పోలీసు వాహనంలో కాకుండా లగ్జరీ కారులో తీసుకెళ్లారు. ఇలా నిందితుడుకి సపర్యలు చేసిన ఏడుగురు పోలీసులకు ఏపీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏడుగురు ఖాకీలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా  ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. 
 
మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడంతో ఆ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత సహసానికి పాల్పడిన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments