Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణం.. విజయసాయి రెడ్డి కుమార్తెకు కష్టాలు

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (20:51 IST)
విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌లో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 
 
భీమిలి బీచ్‌లో నేహా రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)ని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. నిర్మాణంపై తీసుకున్న చర్యలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని జివిఎంసి అధికారులను కోర్టు ఆదేశించింది. 
 
భీమిలి బీచ్‌లో అక్రమాస్తులు నిర్మిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments