Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమిలి బీచ్‌లో అక్రమ నిర్మాణం.. విజయసాయి రెడ్డి కుమార్తెకు కష్టాలు

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (20:51 IST)
విశాఖపట్నంలోని భీమిలి బీచ్‌లో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 
 
భీమిలి బీచ్‌లో నేహా రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌పై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)ని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. నిర్మాణంపై తీసుకున్న చర్యలకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని జివిఎంసి అధికారులను కోర్టు ఆదేశించింది. 
 
భీమిలి బీచ్‌లో అక్రమాస్తులు నిర్మిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments