Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఎన్‌కౌంటర్ కేసు... తీగలాగుతున్న పోలీసులు.. తమిళ సినీ నేత అరెస్టు.!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (15:23 IST)
తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో ఆంధ్రా పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్‌ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్ కౌంటర్ బూటకం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, తాము చేసింది అసలైన ఎన్ కౌంటర్ అని రుజువు చేసుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. 
 
అందులో భాగంగా ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారిస్తున్న తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సదరు వ్యక్తికి సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. 
 
శేషాచలం ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లు, వారితో సంబంధం ఉన్నవారిని పట్టుకునే విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గడంలేదు. ఈ క్రమంలో ఏపీ, తమిళనాడుకు చెందిన కొందరు నేతలు, మాజీ మంత్రులకు కూడా స్మగ్లింగ్ విషయంలో సంబంధాలున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సరైన ఆధారాలు చేతికి చిక్కితే పలువురు ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేస్తారని సమాచారం. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments