Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల అవగాహన మాసోత్సవాలు

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:44 IST)
సెప్టెంబ‌ర్ నెల స్త్రీల‌కు ప్ర‌త్యేకం... స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల అవగాహన మాసోత్సవాలు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ మాసాన్నిస్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల మాసంగా మంగళగిరి ఎయిమ్స్ అధికారులు పరిగణించి ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మహిళల్లో వచ్చే అయిదు జననేంద్రియ క్యాన్సర్ల  పై ఎయిమ్స్ గైనకాలజీ వైద్యాధికారులు మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ కు వచ్చే మహిళలకు జననేంద్రియ క్యాన్సర్ల కు సంబందించిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు వాటి ల‌క్షణాలు, నివారణా మార్గాలపై వివరిస్తున్నారు.

ఈ  అయిదు క్యాన్సర్లను ముందుగా గుర్తించడం వల్ల వాటిని నివారించడం తో పాటు  ప్రాణాలను కాపాదుకోవచ్చని  అని మంగళగిరి ఎయిమ్స్ గైనకాలజీ వైద్య విభాగం హెచ్.ఓ.డి. డాక్టర్. షర్మిల తెలిపారు. సెప్టెంబర్ నెల మొత్తం అయిదు స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లకు మహిళల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments