Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడూ.. పవర్‌స్టారూ... ఇద్దరూ తోడుదొంగలే : కత్తి మహేష్

తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (08:51 IST)
తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగలేనంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కత్తి మహేష్ ఓ ట్వీట్ చేశాడు. 
 
విజయవాడ పాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా కోరారు. ఇదే అంశంపై ఆయన మరోమారు చంద్రబాబు సర్కారుకు మంగళవారం లేఖ కూడా రాశారు. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు" అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కామెంట్స్ పోస్ట్ చేశాడు. 
 
కాగా, గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మాటలతూటాలు పేల్చుతున్న విషయం తెల్సిందే. దీంతో కత్తికి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో కత్తి మహేష్ 'టాక్ ఆఫ్ ది టౌన్‌'గా మారిపోయాడు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసి మరోమారు వార్తలకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments