Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఏపీ తెదేపా అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే నియామకం

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (16:35 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 95 వేల పైచిలుకు అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి విజయం సాధించిన తెదేపా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆంధ్ర ప్రదేశ్ తెదేపా అధ్యక్ష పగ్గాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇప్పటివరకూ అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడికి మంత్రిమండలిలో చోటు లభించడంతో ఆయన తెదేపా అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీనితో ఆ స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments