Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం: ఏపీ తెదేపా అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే నియామకం

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (16:35 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 95 వేల పైచిలుకు అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి విజయం సాధించిన తెదేపా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి ఆంధ్ర ప్రదేశ్ తెదేపా అధ్యక్ష పగ్గాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇప్పటివరకూ అధ్యక్షుడుగా వున్న అచ్చెన్నాయుడికి మంత్రిమండలిలో చోటు లభించడంతో ఆయన తెదేపా అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీనితో ఆ స్థానంలో పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments