Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం: ఇంజనీరింగ్ 3వ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:06 IST)
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోషియల్ సైన్స్ విభాగంలో ఐదు  ఫేజ్లలో, ఒక్కో ఫేజ్లో 800 విధ్యార్థినిలకు  డిసెంబర్ 15  వరకు అన్ని భ్రాంచ్ లకు మరియు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం వారికి సెమిస్టర్ పరీక్షలు మరియు క్లాసులు జరుగుతాయని ఉప కులపతి, రెక్టార్ ఆచార్య కె. సంధ్యారాణి తెలిపారు.
 
 తెలిపారు. సైన్స్ విభాగం వారికి డిసెంబర్ 30 వరకు క్లాసులు మరియు పరీక్షలు జరుగుతాయని, ఇంజనీరింగ్ విభాగం వారికి జనవరి 11, 2021 వరకు అన్ని భ్రాంచ్లకు పరీక్షలు పూర్తి అవుతాయని తెలిపారు.

పరీక్షలన్నీ కోవిడ్-19 జాగ్రత్తలతో నిర్వహిస్తున్నట్లు రెక్టార్ తెలిపారు. సోషియల్ సైన్స్ వారికి డిసెంబర్ 16 నుండి సైన్స్ వారికి మరియు ఇంజనీరింగ్ వారికి జనవరి 2, 2021  నుండి  మరుసటి సెమిస్టర్ ఆన్లైన్ క్లాసులు మొదలవుతాయని ఈ అకడమిక్ విద్యా సంవత్సరం  ఏప్రిల్/ మే 2021 వరకు విద్యార్థులు విద్యా సంవత్సరం  సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ ద్వారా పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments