Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్

Webdunia
బుధవారం, 24 జులై 2019 (18:12 IST)
గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 104, 22-06-2019 వెంటనే నిలుపుదల చేసి మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరపాలని పిల్ లో అభ్యర్థించారు.

గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యాలని, గ్రామ వాలంటీర్లు పోస్టులకు విద్యార్హతను బట్టి వెయిటేజీ ఇవ్వాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఇంటర్వ్యూల ద్వారా వైస్సార్సీపీ పార్టీకి చెందిన వారిని గ్రామ  వాలంటీర్లుగా నియమించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు.

ప్రజలు కడుతున్న పన్నులతో, ప్రజాధనంతో జరుపుతున్న నియామకాలు పారదర్శకతతో చేపట్టాలి తప్ప ఒక పార్టీకి అనుకూలమైన వారితో నియామకాలు జరపడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments