Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్

Webdunia
బుధవారం, 24 జులై 2019 (18:12 IST)
గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 104, 22-06-2019 వెంటనే నిలుపుదల చేసి మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరపాలని పిల్ లో అభ్యర్థించారు.

గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యాలని, గ్రామ వాలంటీర్లు పోస్టులకు విద్యార్హతను బట్టి వెయిటేజీ ఇవ్వాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఇంటర్వ్యూల ద్వారా వైస్సార్సీపీ పార్టీకి చెందిన వారిని గ్రామ  వాలంటీర్లుగా నియమించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు.

ప్రజలు కడుతున్న పన్నులతో, ప్రజాధనంతో జరుపుతున్న నియామకాలు పారదర్శకతతో చేపట్టాలి తప్ప ఒక పార్టీకి అనుకూలమైన వారితో నియామకాలు జరపడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments