Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:51 IST)
సికింద్రాబాద్ నగరంలో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను అత్యంత పాశవికంగా చంపేశాడు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బోయిన్‌పల్లి చిన్నతోకట్ట అనే ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (27), వికాస్ తివారి (24) అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిలో వికాస్ వద్ద అజయ్ కుమార్ రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తిరిగి ఇవ్వలేదు. అయితే, తన అప్పు చెల్లించాలని ఈనెల 14వ తేదీన అజయ్‌ ఇంటికి వికాస్ వెళ్ళాడు.
 
ఆ తర్వాత వారిద్దరూ కలిసి అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. అపుడు కూడా అజయ్‌ను డబ్బులు ఇవ్వాలని వికాస్ కోరాడు. దీంతో ఆగ్రహించిన అజయ్... క్షణికావేశంలో వికాస్ తలపై బండరాయితో మోదాడు. ఆ తర్వాత మృతుని సెల్‌ఫోన్ తీసుకుని ఢిల్లీకి పారిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారం చిక్కలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అజయ్... అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments