Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లా : స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (12:06 IST)
మాసాయిపేట ఘటన చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగివస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం కృష్ణా జిల్లాలో ఓ స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. 
 
జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట వద్ద ఓ స్కూలు బస్సుకు వెనుకటైర్లు ఊడిపోయాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించి బస్సును నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులున్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments