Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

ఐవీఆర్
సోమవారం, 28 జులై 2025 (20:23 IST)
2024 అసెంబ్లీ ఎన్నికల పర్యటన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైన గులక రాయి విసిరి ఆయనకు గాయాలు కావడానికి కారణమైన సతీష్ ఆచూకి లభించింది. తమ కుమారుడు సతీష్ కనిపించడం లేదంటూ ఇటీవలే అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సతీష్ కోసం గాలించారు. దీనితో అతడు కడపలో వున్నట్లు కనుగొన్నారు.
 
కాగా తల్లిదండ్రులు అతడిని మందలించడం వల్ల ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లిపోయిన సతీష్ నేరుగా కడప ఎందుకు వెళ్లాడన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విజయవాడకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments