Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరికంటే...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (16:19 IST)
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా... ఈ సినిమాకి సంబంధించిన విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫర్స్ ఫిల్మ్స్ వాళ్లు దక్కించుకున్నారు.
 
ఒక్క మిడిల్ ఈస్ట్‌లో మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ ఫర్స్ ఫిల్మ్స్ వారు యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి విదేశాల్లో సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అలా ఫర్స్ ఫిల్మ్స్ వారు ఎన్నో విజయాలను... లాభాలను సాధించి ఉన్నారు. కాగా... 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థ చేజిక్కించుకోవడంతో, 'సాహో' మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

హృదయాలను హత్తుకునేలా గాంధీ తాత చెట్టు - రివ్యూ

నాకు వేల కోట్ల క్లబ్ వద్దు - దేవుడిచ్చింది చాలు : వెంకటేష్

తిరుపతిలో సెటిల్ అవుతా, గోవిందా... గోవిందా నామస్మరణతో నిద్రలేస్తా: జాన్వీ కపూర్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం
Show comments