Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సంక్రాంతి ఉత్సవాల్లో విషాదం.. కాలి నరం తెగి వ్యక్తి మృతి

Webdunia
ఆదివారం, 15 జనవరి 2023 (19:42 IST)
ఏపీలో సంక్రాంతి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి పందెం నిర్వహించే పందెం రాయుళ్లకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కోడిపందాలలో విషాదం తప్పలేదు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో పందెంకోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే వ్యక్తి మృతి చెందాడు.
 
కత్తి మోకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో కాలి నరం తెగి తీవ్ర రక్తస్రావంతో పద్మారావు అక్కడిక్కడే కుప్పకూలాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ లోపే మరణించారని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments