Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా 40 యేళ్ల సంబరాలు కాదు.. 27 యేళ్ల సంబరాలు...

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:17 IST)
తెలుగుదేశం పార్టీ 40 యేళ్ళ ఆవిర్భావ వేడుకలు మంగళవారం జరుపుకుంటుంది. ఈ వేడుకలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ 40 యేళ్ల సంబరాలు కాదని 27 యేళ్ల సంబరాలు అంటూ వ్యాఖ్యానించారు. పైగా, దానికి వివరణ కూడా ఇచ్చారు. 
 
"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్యపరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చన్నారు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారని గుర్తుచేశారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించి చేయదలచుకుంటే ఇక్కడ నుంచే చూడాలని కోరారు. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలని, ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 యేళ్లలో జరిగిందే.. ఇదే మా పార్టీ ఉద్దేశం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments