Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా 40 యేళ్ల సంబరాలు కాదు.. 27 యేళ్ల సంబరాలు...

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:17 IST)
తెలుగుదేశం పార్టీ 40 యేళ్ళ ఆవిర్భావ వేడుకలు మంగళవారం జరుపుకుంటుంది. ఈ వేడుకలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ 40 యేళ్ల సంబరాలు కాదని 27 యేళ్ల సంబరాలు అంటూ వ్యాఖ్యానించారు. పైగా, దానికి వివరణ కూడా ఇచ్చారు. 
 
"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్యపరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చన్నారు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారని గుర్తుచేశారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని గుర్తుచేశారు. 
 
ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించి చేయదలచుకుంటే ఇక్కడ నుంచే చూడాలని కోరారు. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలని, ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 యేళ్లలో జరిగిందే.. ఇదే మా పార్టీ ఉద్దేశం" అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments