Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:33 IST)
తిరుపతిలోని కోదండరామాలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీవరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వతేదీ సేనాపతి ఉత్సవం, మేథినీపూజ అంకురార్పణం నిర్వహిస్తారు.

ఆగస్టు 4న పవిత్రప్రతిష్ఠ, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు సీతా సమేత రామలక్ష్మణులకు ఉదయం 11 నుంచి 12.30 గంటల కాలంలో స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments