Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టంరాజు కండ్రిగ అభివృద్ధి అమోఘం... శభాష్ సచిన్... టెండూల్కర్‌కి పొగడ్తలు

'శ్రీమంతుడు' చిత్రంతో గ్రామాలను దత్తత తీసుకుని ఎలా బాగు చేయవచ్చో చూశాం. ఇపుడు పలువురు సెలబ్రిటీలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోని మారుమూల అభివృద్ధికి నోచుకోని గ్రామాలను తీసుకుని వాటికి బంగారు బాటలు వేస్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (17:25 IST)
'శ్రీమంతుడు' చిత్రంతో గ్రామాలను దత్తత తీసుకుని ఎలా బాగు చేయవచ్చో చూశాం. ఇపుడు పలువురు సెలబ్రిటీలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోని మారుమూల అభివృద్ధికి నోచుకోని గ్రామాలను తీసుకుని వాటికి బంగారు బాటలు వేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ కూడా నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇక్కడ ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బుధవారం నాడు ఆయన గ్రామానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి సచిన్ ఎంతో సంతోషించారు. కాగా ఈ గ్రామం కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి బాటలో పయనించడంతో మొదటి స్థానంలో నిలిచి అవార్డును కైవసం చేసుకుంది. 
 
తమ ఊరికి సచిన్ చేస్తున్న సేవలపై కండ్రిగ ప్రజలు పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం రెండున్నరేళ్లోనే గ్రామం రూపురేఖలు మారిపోయాయనీ, రూ. 2.79 కోట్ల ఎంపీ నిధులతో చేపట్టిన పనులను సచిన్ ప్రారంభించారు. ఇంకా నవనీతా పబ్లిక్ స్కూలులో చిన్నారులతో ముచ్చటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments