Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌లేశుని సేవ‌లో స‌చిన్, చిరు, నాగ్(Video)

తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారిని భారతరత్న సచిన్ టెండూల్కర్ దంపతులు దర్శించుకున్నారు. సచిన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగర్జున‌, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ స్వామి వారి

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (22:28 IST)
తిరుమ‌ల‌: తిరుమల శ్రీవారిని భారతరత్న సచిన్ టెండూల్కర్ దంపతులు దర్శించుకున్నారు. సచిన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగర్జున‌, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం అర్చన సేవలో వీరందరు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించారు.
 
టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సచిన్, చిరంజీవి, నాగర్జున్‌ను చూడటానికి భక్తులు పోటీపడ్డారు. సచిన్ రావటంతో కేరింతలు కొట్టారు. భద్రతా సిబ్బంది సహాయంతో సురక్షితంగా కారు వద్ద‌కు చేరుకుని సచిన్ దంపతులు అతిథి గృహానికి తిరిగి వెళ్ళారు.



ఈ క్రింది వీడియోను చూడండి...

 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments