Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు నరేంద్ర మోడీ భారతీయుడేనా?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:18 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం కింద దేశంలో నివశించే ప్రతి పౌరుడు తమ పౌరసత్వాన్ని విధిగా నిరూపించుకోవాల్సివుంటుంది. ఇందుకోసం ప్రతి పౌరుడు తాను భారతీయుడే అని నిరూపించే ఆధారాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి. 
 
ఈనేపథ్యంలో అసలు ప్రధాని నరేంద్ర మోడీ భారతీయుడేనా అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. కేరళ రాష్ట్రంలోని త్రిశ్సూర్‌ జిల్లా చాలాకుడీకి చెందిన జోషి అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు వేశారు. "ప్రధాని మోడీ భారత పౌరుడేనా? భారతీయుడే అని నిరూపించుకునేందుకు ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా?" అంటూ ప్రశ్నించారు. 
 
దీన్ని ఢిల్లీలోని కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపామని ఆర్టీఐ అధికారులు వెల్లడించారు. సీఏఏ గురించి వేలాది మంది ఆందోళన చెందుతున్నారని, ప్రజా ప్రయోజనార్థమే దరఖాస్తు చేశానని జోషి చెప్పారు. జోషి లేఖకు కేంద్ర సమాచార హక్కు చట్టం కింద సంబంధిత అధికారులు సమాధానం ఇస్తారో లేదో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments