Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీపై ఆర్టీసీ చార్జీల భారం తప్పదు : మంత్రి శిద్దా రాఘవరావు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:35 IST)
సీమాంధ్ర ప్రజానీకంపై ఆర్టీసీ చార్జీల పెంపు భారం తప్పదని ఆ రాష్ట్ర రవాణా మాత్రం శిద్ద రాఘవరావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ యేడాదికి రూ.600 కోట్ల నష్టంలో నడుస్తోందని.. నష్టాల నుంచి గట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. 
 
ఏపీఎస్ ఆర్టీసీని మరింతగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్టు వివరించారు. చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తామని, తుది నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారని తెలిపారు. ఆర్టీసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను లీజుకు ఇచ్చే విషయాన్ని సైతం చర్చించామని తెలియజేశారు.
 
కాగా, ఆర్టీసీ నిర్వహణపై విజయవాడలోని ఆర్టీసీ భవనంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments