Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల్లోనే ₹73,812 కోట్లు అప్పు తెచ్చారు, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో జగన్: యనమల

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:23 IST)
అప్పులు తప్ప.. అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
వైకాపా పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ‘‘బకాయిలు చెల్లించలేక ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? కరోనా సమయంలో విరాళాలన్నీ ఎటు పోయాయి? మూడు నెలల్లోనే రూ. 73,812కోట్లు అప్పు తెచ్చారు.
 
జీతాలు, పింఛన్లు, సంక్షేమం కోసం కూడా అప్పులేనా..? అభివృద్ధి లేదు డబ్బు మాత్రం మాయమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని యనమల డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెట్టు పేరు, జాతి చెప్పుకుని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదు.. మంచు మనోజ్

BoycottLaila వద్దు welcome Lailaను ఆదరించండి.. పృథ్వీరాజ్ క్షమాపణలు

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments