Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గేదేలే అంటోన్న ఆర్ఆర్ఆర్.. పసుపు రంగు ఫోటోలు వైరల్

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (21:13 IST)
RRR
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అత్యంత చర్చనీయాంశంగా రఘురామకృష్ణంరాజు అభ్యర్థిత్వం మారింది. కూటమిలో టికెట్ పంపిణీలో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ నర్సాపురం ఎంపి టిక్కెట్‌ను బిజెపి దక్కించుకుని శ్రీనివాస్ వర్మకు ఇచ్చిన తరువాత, ఎపి ఎన్నికలలో ఆర్‌ఆర్‌ఆర్ తన అభిప్రాయాన్ని ఎలా చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
 
గట్టి ఎదురుదెబ్బ తగిలినా, ఆర్ఆర్ఆర్ తన స్ఫూర్తిని కోల్పోలేదు. ఆశాజనకంగానే ఉన్నారు.  ఆర్ఆర్ఆర్ నర్సాపురం టిక్కెట్టును కోల్పోయి ఉండవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆయన ఏపీ ఎన్నికలలో చురుకుగా ఉండటం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. 
 
గత 5 సంవత్సరాలుగా జగన్‌పై ఆర్ఆర్ఆర్ చేస్తున్న పోరాటం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టిడిపిలో చేరి  పోటీ చేసే ఛాన్సుంది. ఆర్ఆర్ఆర్ త్వరలో టీడీపీలో చేరవచ్చని మీడియాలో ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, టీడీపీ రంగుల్లో ఉన్న ఆర్ఆర్ఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. 
 
ఆర్‌ఆర్‌ఆర్‌ను తమ పార్టీలోకి స్వాగతిస్తున్నారనే ఉత్సాహంతో టీడీపీ అనుచరులు సామాజిక వేదికలపై ఈ ఫోటోలను పంచుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments