Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం... భారీగా తరలి వస్తున్న భక్తులు

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (12:06 IST)
ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని చెరువు వద్ద ఉన్న బారా షహీద్ దర్గా పెద్ద మసీదులో రొట్టెల పండుగ జరుగుతోంది. రొట్టెల పండుగకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ ఏడో తేది వరకు జరుగుతుంది. 
 
పీర్ల పండుగ పర్వ దినాల్లో ముస్లింలు, హిందూవులు కలిసి రొట్టెల పండుగను జరుపుకోవడం ప్రత్యేకత. భక్తులు దర్గా వద్ద కోరికలు కోరుతూ.. నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ భక్తులు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే రొట్టెలను భక్తులు తలపై వేసుకుని చెరువులో మునిగిన తర్వాత రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. 

ఈ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగానే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా దర్గా వద్ద గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ పండగలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

Show comments