Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథం లాగిన రోజా

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:17 IST)
నగరి శాసనసభ్యురాలు ఆర్.కే.రోజా నగరి కరకంఠేశ్వరస్వామి వారికి 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రథంను ఆవిష్కరించారు.

అనంతరం మాడావీధుల్లో శ్రీ  కామాక్షి సమేత కరకంఠేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన రథోత్సవాన్ని ప్రారంభించి, ఆదిదంపతుల విశేష సేవలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  మొదలియార్ కార్పోరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్ , కన్వీనర్ బి.ఆర్వి.అయ్యప్ప . మాజీ కౌన్సిలర్ నీలమేఘం, బాలన్  దేశమ్మ ఆలయకమిటీ చైర్మన్ బాబురెడ్డి, నాయకులు  నియోజక వర్గ బూత్ కమిటీ కన్వీనర్ చంద్రారెడ్డి, మురుగన్, మునికృష్ణా రెడ్డి, కన్నాయరం, కృష్ణమూర్తి, మున్సిపల్ కమీషనర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments