Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథం లాగిన రోజా

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:17 IST)
నగరి శాసనసభ్యురాలు ఆర్.కే.రోజా నగరి కరకంఠేశ్వరస్వామి వారికి 15 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రథంను ఆవిష్కరించారు.

అనంతరం మాడావీధుల్లో శ్రీ  కామాక్షి సమేత కరకంఠేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన రథోత్సవాన్ని ప్రారంభించి, ఆదిదంపతుల విశేష సేవలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  మొదలియార్ కార్పోరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్ , కన్వీనర్ బి.ఆర్వి.అయ్యప్ప . మాజీ కౌన్సిలర్ నీలమేఘం, బాలన్  దేశమ్మ ఆలయకమిటీ చైర్మన్ బాబురెడ్డి, నాయకులు  నియోజక వర్గ బూత్ కమిటీ కన్వీనర్ చంద్రారెడ్డి, మురుగన్, మునికృష్ణా రెడ్డి, కన్నాయరం, కృష్ణమూర్తి, మున్సిపల్ కమీషనర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments