పట్టాభిలాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి తిట్టిస్తారా?: రోజా

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (13:50 IST)
టీడీపీ నేతల తీరుకి నిరసనగా చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ నేతలు ఈ రోజు నిరసన తెలిపారు. వైఎస్సార్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేతలు అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు నాయుడు గారు, లోకేశ్ కలిసి పట్టాభిలాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి, జగన్ గారిని, వారి అమ్మ విజయమ్మపై దారుణమైన వ్యాఖ్యలు చేయించడం సరికాదు. వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఖూనీ అనిపోయిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు.
 
ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటుపొడిచి సీటు లాక్కున్నప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. కేంద్ర బలగాలు ఏపీకి రావాలని చంద్రబాబు అంటున్నారు. గతంలో కేంద్రబలగాలు రాకుండా ఆయనే జీవోలు విడుదల చేశారు. ఇప్పుడు ఆయనే మళ్లీ కేంద్ర బలగాలు రావాలని అంటున్నారు' అని రోజా మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments