Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా ఫైర్: పాలన గాలికి వదిలేసి.. విమానాల్లో చక్కర్లు కొడుతూ..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (12:39 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పిన బాబు... మరోవైపు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం అవసరమా అని ప్రశ్నించారు. 
 
పాలన గాలికి వదిలేసి రాజధాని భూముల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న పరువును, గుర్తింపును కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు. రాయలసీమకు గుండెకాయలాంటి హంద్రినీవాను త్వరితగతిన పూర్తి చేయాలని రోజా డిమాండ్ చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments